1 result found
ఇండోనేషియాలోని సురబాయ నుంచి మకస్సర్కు వెళ్తున్న 'కెఎంపీ ముతియారా సెంటోసా-2' ఫెర్రీ మదురా దీవి సమీపంలో అగ్నిప్రమాదానికి గురైంది. మొత్తం 271 మంది ఉన్న ఈ ఫెర్రీలో ఐదుగురు మరణించగా, 225 మందిని సురక్షితంగా రక్షించారు. మరో 41 మంది కోసం నావికాదళం, SAR బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రమాదానికి కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.