Search Results

"Auto Industry India"

1 result found

ఈ-20 పెట్రోల్‌పై ఆందోళన.. వాహనాల ఇంజిన్‌కు ముప్పు ఉందా?
అంతర్జాతీయంAug 6, 2026

ఈ-20 పెట్రోల్‌పై ఆందోళన.. వాహనాల ఇంజిన్‌కు ముప్పు ఉందా?

ఈ-20 పెట్రోల్ నాణ్యతపై భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (SIAM) కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో చర్చ ప్రారంభమైంది. ఇంధనంలో అధిక క్లోరైడ్, తేమ కారణంగా ఇంజిన్ భాగాలు దెబ్బతింటున్నాయని సియామ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంధన నాణ్యతపై నిరంతర తనిఖీలు జరుగుతున్నాయని, సమస్య పరిమిత స్థాయిలో మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఆ తర్వాత సియామ్ కూడా తన లేఖలోని గణాంకాలకు మరింత పరిశోధన, ధ్రువీకరణ అవసరమని పేర్కొంటూ తన వైఖరిని సవరించింది. దీంతో ఈ-20 పెట్రోల్ ప్రభావంపై తుది స్పష్టత కోసం మరింత అధ్యయనం అవసరమని తెలుస్తోంది.

1 min read1